నీట్ పీజీ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఫణిప్రియకు బండారు శ్రీనివాస్ సన్మానం

ఫణిప్రియ

      కొత్తపేట ( జనస్వరం ) : దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించిన నీట్ పీజీ (ఎండీ) పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన పెదపళ్లకు చెందిన గొడవర్తి ఫణిప్రియను జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య నాయకులతో కలిసి బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ ఫణిప్రియ వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి, ఎంతో కష్టపడి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫణిప్రియ తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, ఆలమూరు మండల అధ్యక్షులు సూరపురెడ్డి, సత్య ఆత్రేయపురం మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, పినపల్ల గ్రామ ప్రెసిడెంట్ సంగీత సుభాష్, జిల్లా కార్యదర్శి బొక్క ఆదినారాయణ, గారపాటి త్రిమూర్తులు, కొత్తపల్లి నగేష్, సలాది జయప్రకాష్, దేశభత్తుల సత్యనారాయణ, చల్లా బాబి, కట్టా రాజు, తులా రాజు, మహాదస బాబులు, నాగిరెడ్డి మహేష్, గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way