Logo
Date of Publish : 27 December 2022, 3:44 pm
Editor : Sake Naresh

హీలియం గ్యాస్ బెలూన్ పేలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరార్శించిన బండ్రెడ్డి రామకృష్ణ

        నూజివీడు ( జనస్వరం ) : హీలియం గ్యాస్ బెలూన్ పేలి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నరులు షేక్. మాలిన్, పరస మల్లికలను కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ పరామర్శించారు. ఆయన చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి దైర్యం చెప్పారు. వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించిన వారిలో జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా మరీదు, శివరామకృష్ణ, విజయవాడ రూరల్ ప్రధాన కార్యదర్శి లంకే సురేష్, ముసునూరు మండలం ప్రధాన కార్యదర్శి ప్రేమ్ చంద్ ఉన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com