Logo
Date of Publish : 19 February 2022, 5:06 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి అవగాహన

      అనంతపురం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం మండలంలో విట్లంపల్లి గ్రామంలో అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, కళ్యాణదుర్గం మండలం అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి వివరించి క్రియాశీలక కరపత్రాలు ఇవ్వడం జరిగింది. సామాన్య ప్రజలకు జనసేన సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ జనసేనపార్టీ ఆవశ్యకతను వివరించడం జరిగింది. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మండల సంయుక్త కార్యదర్శి వెంకటేశు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com