Logo
Date of Publish : 03 March 2022, 5:26 am
Editor : Sake Naresh

మహా శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన అవనిగడ్డ జనసైనికులు

    అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం మహాశివరాత్రి సందర్భంగా చల్లపల్లి నుండి పెదకళ్ళేపల్లి వెళ్ళు భక్తులకు దాహార్తిని తీర్చడం కోసం చల్లపల్లి, పెదకళ్ళేపల్లిలో జనసేన పార్టీ తరుఫున జనసైనికులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా, పసుపులేటి రవికుమార్, అంకాని మహేంద్ర, తోట మురళి కృష్ణ, బొందలపాటి వీరబాబు, బొందలపాటి ప్రసాద్, జనసేన వీరమహిలు,పెదకళ్ళేపల్లి జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com