Logo
Date of Publish : 10 October 2023, 9:58 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకున్ని ప్రశ్నించినందుకు జనసేనపై దాడులు

    బొబ్బిలి ( జనస్వరం ) : రామభద్రపురంలో స్టేట్ హైవేకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానిక వైసిపి నాయకుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో చేసిన భూకబ్జాపై ప్రశ్నించినందుకు జనసైనికులపై దాడి చేశారన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి రామభద్రపురం మండల నాయకులు మహంతి ధనుంజయ్ పై వైసిపి గూండాలు యత్నించిన దాడిని ఖండించారు. పాలూరు గారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ స్థలం తిరిగి ప్రజల ఉమ్మడి ఆస్తిగా మార్చేవరకు జనసేన పోరాటం కొనసాగుతుందని, మిగతా పార్టీల నాయకుల్లాగా జనసైనికులను ప్రలోభ పెట్టలేరని అన్నారు. దాడులతో భయపెట్టాలని చూస్తే మా పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని కబ్జాదారుల్ని హెచ్చరించారు. ఈ స్థలం విషయంలో న్యాయ పోరాటానికి కావలసిన లీగల్ సపోర్ట్ పార్టీ నుంచి రామభద్రపురం జనసేన టీంకి పూర్తి స్థాయిలో లభిస్తుందని, ధైర్యంగా పోరాటాన్ని కొనసాగించండని ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్, బొబ్బిలి నాయకులు పల్లెం రాజా, సీతానగరం నాయకులు పోతల శివశంకర్ రామభద్రపురం యువ నాయకులు చీమల సతీష్, అల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com