Logo
Date of Publish : 15 November 2022, 3:02 pm
Editor : Sake Naresh

దళిత రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఆత్మకూరు జనసేన ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

           ఆత్మకూరు ( జనస్వరం ) : చేజర్ల మండలం పెల్లేరు గ్రామానికి చెందిన దళిత రైతులు గత 22 రోజులుగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈరోజు ఆ దీక్షకు మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. దీక్షలో పాల్గొన్న ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి తదుపరి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర,భాను, అనిల్, హరీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com