Search
Close this search box.
Search
Close this search box.

దళిత రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఆత్మకూరు జనసేన ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

నలిశెట్టి శ్రీధర్

           ఆత్మకూరు ( జనస్వరం ) : చేజర్ల మండలం పెల్లేరు గ్రామానికి చెందిన దళిత రైతులు గత 22 రోజులుగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈరోజు ఆ దీక్షకు మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. దీక్షలో పాల్గొన్న ఆత్మకూరు ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి తదుపరి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర,భాను, అనిల్, హరీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way