Search
Close this search box.
Search
Close this search box.

రథసప్తమి సందర్భంగా బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న అతికారి దినేష్

    రాజంపేట ( జనస్వరం ) : రథసప్తమి సందర్భంగా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కుంపినీ పురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకి ఉత్సవ కమిటీ మరియు నూకినేనిపల్లె పంచాయతీ జనసైనికుల అహ్వనం మేర ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజంపేట జనసేన పార్టీ సమన్వయ అతికారి దినేష్. స్వామి వారి బ్రహ్మోత్సవాలు వాలలో భాగంగా ఈరోజు జరుగుతున్న రథోత్సవ ఉత్సవంలో పాల్గొన్న అతికారి దినేష్ గారిని జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు ఆడుగు అడుగునా శాలువలు కప్పి పూలు చల్లుతు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అతికారి దినేష్ గారి‌కి సన్మానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, గుగ్గిళ్ళ నాగర్జన, ఉపేంద్ర, పోలిశెట్టి శీనువాసులు, మస్తాన్ రాయల్, గురివిగారి వాసు, వినయ్ స్థానిక జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way