జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అతికారి దినేష్

     రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతున్న ప్రజాబలంతో జనసైనికుల ఐక్యతపరుస్తూ  జనసేన పార్టీ సమన్వయకర్త  అతికారి దినేష్ రోజూ రోజూకి బలపడుతున్నారు.  రాజంపేట నియోజవర్గం వీరబల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులతో ఆయన మాట్లాడుతూ వైసిపి తట్టా బుట్టా సర్దుకుని దిగిపోవడానికి సిద్ధం, మనం వైసిపి నాయకులను ఇంటికి సాగనంపడానికి సంసిద్ధం అని అన్నారు. అసమర్ధ రాక్షస పాలనతో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిగిపోవడానికి సిద్ధం జనం మెచ్చే జనం కోరే జనసేన టిడిపి అధికారం అధికారంలోకి రావడానికి సంసిద్ధం అన్నారు. ఈ ఎన్నికలలో నియోజవర్గ వ్యాప్తంగా ఓడిపోవడానికి దిగిపోవడానికి వైసిపి నాయకులు కార్యకర్తలు సిద్ధం,  గెలుపే లక్ష్యంగా పవనన్న మాటే శిరోధారంగా జన సైనికులంతా ఐక్యతతో సంసిద్ధం అంటూ తన ప్రసంగంతో జనసేన నాయకులు మరియు జన సైనికులకు దిశా నిర్దేశం చేసి వారిని ఉత్తేజ పరిచారు. కొండంత ధైర్యంతో ముందుకు వెళ్లాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way