Logo
Date of Publish : 10 June 2023, 2:30 pm
Editor : Sake Naresh

వారాహి రాకకు జేజేలు : ఏపీ శివయ్య

            చిత్తూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల శంకర వానికి నాందిగా వారాహి వాహనంపై ప్రచారానికి శ్రీకారం చుట్టిన విష్యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట జనసైనికులు మెగా ఫ్యామిలీ అభిమానులు జేజేలు పలుకుతూ ఎదురుచూస్తున్నారని చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ బలోపేతం దిశగా ఎన్నికల దృష్టితో కాకుండా ఏడాది పొడవున జనసైనికుల సహకారంతో ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నామని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాలు, బూతు స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇందుకోసం ఆయా స్థాయిలో నాయకులు పరస్పర సహకారాన్ని అందిస్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు, జన సైనికులకు ఆయన ఆ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com