అక్రమ అరెస్టులు తగవు? తణుకు జనసేన నాయకులు అనుకుల రమేష్

    తణుకు, (జనస్వరం) : తణుకు నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సభ కారణంగా అనుక్షణం ప్రజల సమస్యలపై పోరాటం చేసే తణుకు జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తణుకు నుంచి పెనుగొండ తీసుకు వెళ్ళి అక్కడ నిర్బందించటం ద్వారా భారత రాజ్యంగం ద్వారా సంక్రమించిన హక్కుల హరించటమేనని ఆయన తెలియజేశారు. అలాగే తణుకు పట్టణం మొత్తం దిగ్బందించటం, ప్రజల జీవిన విధానాన్ని ఇబ్బందులు కలిగించటం తగదని జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ అన్నారు. అక్రమ అరెస్టు లకు తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ బయపడరని రమేష్ తెలియజేశారు. వైకాప ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way