అరకు విశాఖ రోడ్డు అడుగు కో గోయి గజానికో గుంత ? : జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

అరకు

            అరకు ( జనస్వరం ) : అరకు నియోజవర్గం అందమైన అరకు లోయ లో చూడవాలిసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దేశ విదేశాల్లో నుండి ఏటా లక్షల్లో జనాభా అరకు పర్యటనకు వస్తుంటారని జనసేన నాయకులు మాదాల శ్రీరాములు అన్నారు.ఆయన మాట్లాడుతూ రోజుకు వేళల్లో వాహనాలు రాకపోకలు రాత్రి పగలు వాహన శోధకులు ప్రయాణాలు చేస్తుంటారు. అరకు పర్యటనకు వచ్చే వాహన శోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం దముకు మొదలుకొని అరకు డుంబ్రిగుడా పర్యాటక ప్రాంతాలు సందర్శించాలనే పర్యాటకులు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని తీవ్ర విమర్శలు చేశారు. ఏటా కోట్ల రూపాయలు టూరిజం వల్ల రాబడి వస్తున్న రోడ్లు మాత్రం అడుగుకో గోయి గజానికి ఓ గుంత. ఇది ఆంధ్ర ఊటీ అరకు రోడ్లు దుస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్లు బాగుచేయాలి అని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికర ప్రతినిధి మాదాల శ్రీరాములు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way