Search
Close this search box.
Search
Close this search box.

అరకు విశాఖ రోడ్డు అడుగు కో గోయి గజానికో గుంత ? : జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

అరకు

            అరకు ( జనస్వరం ) : అరకు నియోజవర్గం అందమైన అరకు లోయ లో చూడవాలిసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. దేశ విదేశాల్లో నుండి ఏటా లక్షల్లో జనాభా అరకు పర్యటనకు వస్తుంటారని జనసేన నాయకులు మాదాల శ్రీరాములు అన్నారు.ఆయన మాట్లాడుతూ రోజుకు వేళల్లో వాహనాలు రాకపోకలు రాత్రి పగలు వాహన శోధకులు ప్రయాణాలు చేస్తుంటారు. అరకు పర్యటనకు వచ్చే వాహన శోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం దముకు మొదలుకొని అరకు డుంబ్రిగుడా పర్యాటక ప్రాంతాలు సందర్శించాలనే పర్యాటకులు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని తీవ్ర విమర్శలు చేశారు. ఏటా కోట్ల రూపాయలు టూరిజం వల్ల రాబడి వస్తున్న రోడ్లు మాత్రం అడుగుకో గోయి గజానికి ఓ గుంత. ఇది ఆంధ్ర ఊటీ అరకు రోడ్లు దుస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్లు బాగుచేయాలి అని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికర ప్రతినిధి మాదాల శ్రీరాములు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way