Logo
Date of Publish : 05 April 2024, 9:50 pm
Editor : Sake Naresh

అరకు పార్లమెంటరీ కూటమి నాయకులు ఆత్మీయ సమావేశం

        విశాఖపట్నం, ఏప్రిల్ 05 (జనస్వరం) : విశాఖపట్నం ఓ ప్రైవేట్ హోటల్ లో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వంగపల్లి గీత ఆధ్వర్యంలో 7 నియోజక వర్గాల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాల నిర్వహణ, ప్రజలో పార్టీ, అభ్యర్థి గుర్తుల సూచన, పార్టీలతో సమన్వయం వంటి అంశాల మీద దిశ నిర్దేశం చేశారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల, ముఖ్య నేతల సలహాలు సూచనలు కూడా పరిశీలించి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ- ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ, పార్వతీపురం సమన్వయకర్త ఆదాడ మోహన్ m, కురుపాం నియోజక వర్గ సమన్వయకర్త కండ్రిక మల్లేష్, పార్వతిపురం నియోజక వర్గ సీనియర్ జనసేన నాయకులు చందక అనిల్, రెడ్డి కరుణ, నేయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, రేవళ్ళ దుర్గ ప్రసాద్, కొమరాడ మండల అధ్యక్షులు తెంటూ శ్రీకర్, కురుపాం నియోజక వర్గ సీనియర్ నాయకులు తాడేల శ్రీరాములు నాయుడు, రుత్తుల సత్యనారాయణ తదిరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com