Logo
Date of Publish : 11 December 2021, 3:22 am
Editor : Sake Naresh

కిడ్నీ బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అరకు జనసేన బృందం

   అరకు, (జనస్వరం) : అనంతగిరి మండల కేంద్రంలో గల కిడ్నీ బాధితుడు అమిటి లక్ష్మణరావుకి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా, మురళి, సన్యాసిరావు ఆధ్వర్యంలో వారి ఇంటి వద్దకు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం బాధితుడికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితుడు అయినా లక్ష్మణరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ రత్న ప్రియా, అల్లంగి రామకృష్ణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com