Logo
Date of Publish : 14 November 2022, 9:10 am
Editor : Sake Naresh

అరకు – జగనన్న ఇల్లు పేదలకి కన్నీరు

          అరకు ( జనస్వరం ) : ఆనంతగిరి మండలం పరిధిలో గల టోకురు పంచాయితీ పూలు గూడా గ్రామంలో  జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జగనన్న మోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇల్లు పేదలకు కన్నీరు అని ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాలు ఇచ్చిన బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా మాదల శ్రీరాములు, కొర్ర ప్రవీణ్ కుమార్, అనంతగిరి పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి, అరకు మండల పార్టీ అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ వీరితోపాటు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com