Search
Close this search box.
Search
Close this search box.

అరకు – జగనన్న ఇల్లు పేదలకి కన్నీరు

అరకు

          అరకు ( జనస్వరం ) : ఆనంతగిరి మండలం పరిధిలో గల టోకురు పంచాయితీ పూలు గూడా గ్రామంలో  జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు జగనన్న మోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇల్లు పేదలకు కన్నీరు అని ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఇళ్ల పట్టాలు ఇచ్చిన బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా మాదల శ్రీరాములు, కొర్ర ప్రవీణ్ కుమార్, అనంతగిరి పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి, అరకు మండల పార్టీ అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ వీరితోపాటు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way