Search
Close this search box.
Search
Close this search box.

నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ అబ్జర్వర్ గా డా” మైఫోర్స్ మహేష్ నియామకం

       తెలంగాణ, (జనస్వరం) : జనసేన పార్టీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ అబ్జర్వర్ గా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా!! మైఫోర్స్ మహేష్ నియామకం రానున్న తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ అబ్జర్వర్లుగా తెలంగాణలో బిజెపి జనసేన కూటమిగా ఏర్పడి సర్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నా జనసేన పార్టీ తరఫున ఎనిమిది నియోజకవర్గంలో అభ్యర్థులని నిలబెట్టడం జరిగింది. వారికి జనసేన పార్టీ అధినేత బీఫాం కూడా అందజేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్లుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నియమించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి నియోజకవర్గం చెందిన జనసేన పార్టీ నాయకులు డా!! మైఫోర్స్ మహేష్ గారిని తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గం గాను జనసేన పార్టీ అబ్జర్వర్గా నియమించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకింత బాధ్యతని అప్పగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాగర్ కర్నూల్ లో జనసేన పార్టీ విజయానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసి నాగర్ కర్నూల్ లో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మణ్ గౌడ్ వంగా విజయానికి కృషి చేస్తానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way