Logo
Date of Publish : 28 February 2022, 5:38 am
Editor : Sake Naresh

వేమూరు మండలంలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కార్యదర్శి అనురాధ

   వేమూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా వేమూరు మండలం, కుచెళ్ళపాడు గ్రామంలో గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు. అనురాధ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. అధిక సంఖ్యలో జనసేన సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. మండలంలో ప్రతి గ్రామంలో నమోదు కార్యక్రమం ఇలాగే జరగాలి అని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో 63 కొత్తగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమరౌతు బ్రహ్మం, కుచెళ్ళపాడు యువత, వేమూరు మండల జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com