గుంతకల్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

           జనసేన పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవ స్ఫూర్తితో నేడు జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో గుంతకల్లు నియోజకవర్గంలోని “అనురాగ వృధా ఆశ్రమం” లో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు దేశా అభివృద్ధికి దోహదపడిన “వయోవృద్ధులు” మధ్య “గణతంత్ర దినోత్సవం” జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే భావితరాలకు మన వయోవృద్ధులు ద్వారా మన రాజ్యాంగం మనకు కలిగించిన ప్రయోజనాలను వాళ్లకు తెలియపరిచే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్ని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం నిర్మించి, అమలులోకి రావటానికి కృషీ చేసిన ఎందరో గొప్ప మహనీయలుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హెన్రీ పాల్, విజయ్ కుమార్, ఫిరోజ్, సోహిల్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way