Logo
Date of Publish : 05 September 2020, 10:51 am
Editor : Sake Naresh

సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిచిన అంకి పల్లి అఖిల్ కళ్యాణ్

సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిచిన అంకిపల్లి అఖిల్ కళ్యాణ్

             సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకొని మరియు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రైల్వే కోడూరు లోని స్థానిక MEO ఆఫీస్ నందు ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఒక ఉపాధ్యాయుడుగా మరియు మన దేశ ఉప రాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా చేసిన సేవలు గుర్తించు కుంటూ అదేవిధంగా ఉపాధ్యాయులు గురించి రైల్వే కోడూర్ జనసేన పార్టీ యువ నాయకుడు అంకి పల్లి అఖిల్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులకు విలువగల విద్యను నేర్పించి సమాజంలో ఎలా బ్రతకాలో తీర్చిదిద్దిన టువంటి ఉపాధ్యాయులు మాత్రం ఉపాధ్యాయులు గానే ఉంటున్నారు కానీ విద్య అభ్యసించిన విద్యార్థులు మాత్రం ఎక్కడ ఉన్నతస్థానంలో ఉంటున్నారు అటువంటి ఉన్నత స్థానాన్ని విలువలను నేర్పించ టువంటి ఉపాధ్యాయులకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com