బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యి మూడో సంవత్సరంలోకి వచ్చిన ఇంతవరకు నియోజవర్గం ఉన్న దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పటికైనా బాపట్ల నియోజకవర్గంలోనే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. కావున నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు అందరకు కోవిడ్ వ్యాక్సిన్ వెంటనే వేయించవలసినదిగా నియోజకవర్గం శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారికి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com