నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన అనపర్తి జనసేన నాయకులు

     అనపర్తి, (జనస్వరం) : అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో రామవరం గ్రామంలో దళిత వాడలో ఇటీవల అకాలంగా వీచిన భారీ గాలి వల్ల ఇంటి పైకప్పు ఎగిరిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసైనికులు ఆ నిరుపేద కుటుంబమైనా చింతపల్లి అప్పారావుకి 10,000 వేల రూపాయలు ఆర్థిక  సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రామారావు, అనపర్తి నియోజకవర్గ జనసైనికులు శ్రీనివాస రెడ్డి, దుర్గారెడ్డి శివ, సోమశేఖర్, నాగిరెడ్డి, రామకృష్ణ రెడ్డి, అమీర్, చంటి, రాజేష్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way