వరద ముంపు బాధితులకు ఆహారం పంపిణీ చేసిన అనంతపురం జనసేన నాయకులు

      అనంతపురం, (జనస్వరం) : నిన్నటిరోజు జిల్లాలో కురిసిన వర్షానికి అనంతపురము నగరంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాలన్నింటిలో జిల్లా అధ్యక్షులు TC వరుణ్ ఆదేశాలమేరకు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నగర ఉపాధ్యక్షులు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, దరాజ్ బాష, కార్యదర్శులు విశ్వనాధ్, మురళీకృష్ణ, సంపత్ సహాయక కార్యదర్శి అశోక్, పవన్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30ని ల నుండి నిర్వీరామంగా సాయంత్రం 7.30ని ల వరకు వరద నీటి వల్ల నిరాశ్రయులకు దాదాపు 5000 మంది పైచిలుకు ప్రజలకు స్వయంగా వెళ్ళి భోజనాలు వారికి అందచేయడం జరినది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన కార్యకర్తలు హిద్దు, నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగినది.ఇందుకు ముంపు ప్రాంతంలో భోజన సామాగ్రిని పెట్టుకొని సప్లై చేయడానికి తన ట్రాక్టర్ ను నగర సహాయక కార్యదర్శి రమణ ఇచ్చి సహకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way