అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

    కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ క్రియాశీల సభ్యత్వానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు పార్టీ బలోపేతం గురించి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర దిశా నిర్దేశం చేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసేనపార్టీ కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసే విధంగా ప్రణాళికలు వివరించడం జరిగింది. అనుకోని సంఘటనలు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే హాస్పిటల్ బిల్లు 50 వేల వరకు, దురదృష్టవశాత్తు మరణించిన ఎడల 5 లక్షలు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, మండల అధ్యక్షులు మొహిద్దిన్, ఆంజనేయులు, ఈరన్న, కృష్ణ, రమేష్, రాజు, వంశీ, జాకీర్, జనసేన వీర మహిళా షేక్ తార, ఎర్రి స్వామి, రామలింగ, శ్రీనివాసులు, నరసింహ, వెంకటేష్, మహేష్, తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way