Logo
Date of Publish : 08 December 2023, 9:04 pm
Editor : Sake Naresh

ఆసరాలేని వృద్ధుల కోసం మండల కేంద్రాల్లో ఆనంద ఆశ్రమాలు

      జగ్గంపేట ( జనస్వరం ) : జనం కోసం జనసేన 729వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో నిరుపేదరాలైన ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం మొత్తంగా చాలా గ్రామాలలో ఎవరి ఆసరా లేక ఇలాంటి అవస్థలు పడుతున్న నిరుపేదలైన వృద్దులు అనేక మంది ఉన్నారని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన వెంటనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఇలాంటి నిరుపేదలైన వృద్ధుల కోసం అన్ని రకాల సదుపాయాలతో ఆనంద ఆశ్రమాలు నిర్మించి జనసైనికులు అంతా వారికి ఒక బిడ్డలలాగా అండగా నిలబడతామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com