Logo
Date of Publish : 16 April 2024, 6:41 pm
Editor : Sake Naresh

తిరుపతిలో జరిగిన భూ కుంభకోణం పైన విచారణ చేపట్టాలి : జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్

       తిరుపతి, ఏప్రిల్ 16 (జనస్వరం) : తిరుపతిలో జరిగిన భూ కుంభకోణం సంబందించి జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1500 TDA ఇళ్లకు గాను 342 మాత్రమే ఇచ్చారని మిగతా పేద ప్రజలకు అన్యాయం చేసారని కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు తెలియజేసారు. అలాగే NDA ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులందరికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కుంబకోణంలో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని వారికి తగిన బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన ప్రజలకు అండగా ఉంటాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ జనసేన, టీడీపీ, బీజేపీఉమ్మడి నాయకులు అందరూ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com