Search
Close this search box.
Search
Close this search box.

తిరుపతిలో జరిగిన భూ కుంభకోణం పైన విచారణ చేపట్టాలి : జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్

       తిరుపతి, ఏప్రిల్ 16 (జనస్వరం) : తిరుపతిలో జరిగిన భూ కుంభకోణం సంబందించి జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1500 TDA ఇళ్లకు గాను 342 మాత్రమే ఇచ్చారని మిగతా పేద ప్రజలకు అన్యాయం చేసారని కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు తెలియజేసారు. అలాగే NDA ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధితులందరికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కుంబకోణంలో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని వారికి తగిన బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన ప్రజలకు అండగా ఉంటాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ జనసేన, టీడీపీ, బీజేపీఉమ్మడి నాయకులు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way