Logo
Date of Publish : 26 April 2022, 1:20 pm
Editor : Sake Naresh

వడ్రంగి దుకాణదారుడికి అండగా నిలిచిన ఆముదాలవలస జనసేన నాయకులు

     ఆముదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం, కురంపేట గ్రామంలో ఇటీవలే వడ్రంగి దుకాణం పూర్తిగా దగ్దమైంది. ఈ దుకాణంలో దాదాపుగా 3లక్షలు వరకు ఆస్తినష్టం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్, ఎంపీటీసీ అభ్యర్థి శివ, సంగం నాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక  సాయం, నిత్యావసర సరుకులు అందించారు. భవిష్యత్తులో జనసేన పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయుడు, శ్రీను, రమేష్, ప్రదీప్, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com