Logo
Date of Publish : 12 April 2022, 1:34 am
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆముదాలవలస జనసేన నాయకులు

   ఆముదాలవలస, (జనస్వరం) :శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గములో ఇటీవలే ప్రమాదానికి గురి అయ్యి ఒక నిరుపేద కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో  కొత్తకోట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో 15వేల రూపాయలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనపార్టీ భవిష్యత్తులో ఏటువంటి కష్టం వచ్చిన, ఏ పరిస్థితిలోనైన మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జనసేన ఎంపీటీసీ అంపిలి.విక్రమ్, సంగం నాయుడు, కొల్ల.జైరాం, తులగాపు.మౌళి, రాంసాయి, కృష్ణ, కొత్తకోట. శ్రీను, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com