పిడుగు పాటుకు మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన ఆముదాలవలస జనసేన నాయకులు

     ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గం, పనుకుపర్తి గ్రామంలో ఇటీవలే పిడుగు పాటుకు మృతి చెందిన 12ఏళ్ల పాప మేఘన కుటుంబానికి ఈరోజు జనసేన నాయకులు కోరుకొండ.మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్, సంగం, సంతోష్ నాయుడు, శ్రీను, ప్రసాద్, శివ్వలా.సురేష్ పరామర్శించారు. మృతి చెందిన కుటుంబంలో తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు అందులో రెండో పాప చనిపోవడం చాలా బాధాకరం అని జనసేన నాయకులు చెప్పారు. ఆ కుటుంబానికి కొద్దీ రోజుల్లో గ్రామ జనసైనికులు, కార్యకర్తలతో కలిసి కొంత ఆర్థికంగా ఆ కుటుంబానికి సాయంగా ఉంటాం అని పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అల్లేన గణేష్, ఆనంద్, కాశి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way