Search
Close this search box.
Search
Close this search box.

విద్యుత్ ఘాతంలో గాయపడ్డ జనసైనికుడిని పరామర్శించిన ఆముదాలవలస జనసేన నాయకులు

    ఆముదాలవలస, (జనస్వరం) : ఆముదాలవలస నియోజకవర్గం, చిన్నలంకం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సాయి అనే యువకుడు ఇటివలే పుట్టి పని చేస్తున్నప్పుడు అనుకోకుండా కరెంట్ షాక్ ప్రమాదానికి గురిఅయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కొత్తకోట. నాగేంద్ర, ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి కుటుంబానికి జనసేనపార్టీ తరుపున సాయం చేయడం జరిగింది. అలాగే మీకు, మీ కుటుంబానికి జనసేనపార్టీ  ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంగం నాయుడు, జైరాం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way