Search
Close this search box.
Search
Close this search box.

వికలాంగుల హక్కుల కోసం పోరాడుతూ, వారికి అండగా నిలుస్తున్న రాయపాటి అరుణ

    ఒంగోలు, (జనస్వరం) : ప్రభుత్వం వికలాంగులకి చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వారికీ రావలసిన హక్కుల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి, MRPS ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద వికలాంగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరుపున మద్దత్తు తెలుపుతూ ఒంగోలు నుండి బయలుదేరుతున్న వికలాంగులకి తన సొంత నిధులతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుణ భర్త చిరంజీవి, రెండో డివిజన్ జనసేన sc యూత్, MRPS నాయకులు ఆనంద్ మాదిగ, వికలాంగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way