ఓటు హక్కు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అమలాపురం జనసేన ఐటి కో – ఆర్డినేటర్లు

ఓటు హక్కు

     అమలాపురం ( జనస్వరం ) : అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో జనసేన పార్టీ ఐటి విభాగం ఆధ్వర్యంలో 50 కొత్త ఓట్లు నమోదు చేయించడం జరిగింది. ముందు ముందు మరిన్ని కొత్త ఓట్లు నమోదు చేసే దిశగా అవగాహన కల్పిస్తామని జనసేన ఐటి కో – ఆర్డినేటర్లు అన్నారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలంటే మనకు ఉన్న ఆయుధం ఒక్క ఓటు మాత్రమే అని అన్నారు. 18 సం. నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తూ, వారికి కొత్త ఓటు నమోదు చేస్తున్నామని అన్నారు. అమలాపురం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ వేణు పలుచోళ్ళ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల ఐటీ కోఆర్డినేటర్ పరసా హనుమ సాయి, మరియు జనసైనికులు పలూరి శ్రీను, కాకిలేటి సిద్దు, కుంపట్ల లక్ష్మణ్, కర్రి నాగేంద్ర, సుంకర అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way