Logo
Date of Publish : 20 August 2022, 4:38 pm
Editor : Sake Naresh

జనసైనికునికి అండగా నిలిచిన ఆమదాలవలస జనసేన నాయకులు

    ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జన సైనికుడు ధవళ సీతారాం ఇటీవల ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు వారిని పరామర్శించి, జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే సీతారాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కలిగి ఉండటంతో రామ్మోహన్ ఆయా భీమా సంస్థల నుండి జనసేన పార్టీ తరపున 37,520 వేల రూపాయలు విడుదల అయ్యేలా బాధ్యత వహించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆ కుటుంబానికి వారి గ్రామంలో స్థానికుల సమక్షంలో అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీలో ప్రతి కార్యకర్తకు అన్ని వేళల్లో పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస రోటరీ క్లబ్ అధ్యక్షులు పాత్రుని.పాపారావు, పేడాడ హేమలత, SVS పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతాప్, అప్పలనాయుడు, సరుబుజ్జిలి జడ్పీటీసీ అభ్యర్థి పైడి. మురళీమోహన్, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com