Logo
Date of Publish : 30 March 2022, 5:46 am
Editor : Sake Naresh

ఆలూరు : రోజురోజుకూ మరింత బలపడుతున్న జనసేనపార్టీ

    కర్నూలు ( జనస్వరం ) : పెద్దమ్మ అమ్మ వారి దేవర సందర్భంగా జనసేన ఇంచార్జ్ తేర్నెకల్ ఎం. వెంకప్పగారికి ఘన స్వాగతం పలికిన నెల్లిబండ గ్రామ ప్రజలు. దేవనకొండ మండలంలోని నెల్లిబండ గ్రామ దేవత పెద్దమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 25,000  వెంకప్ప అందించారు. అనంతరం పెద్దమ్మ అవ్వ దేవర సందర్భంగా వెంకప్ప గారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దేవాలయ నిర్మాణం కొరకు రూ. 25,000/- వేల రూపాయలు చెక్కును గ్రామ పెద్దలకు/ఆలయ కమిటీ వారికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిబండ గ్రామ పెద్దలు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com