Search
Close this search box.
Search
Close this search box.

సేవతో పాటు పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్న పొదలాడ జనసైనికులు

పొదలాడ

       పొదలాడ ( జనస్వరం ) :  గ్రామ దేవతలు శ్రీ వనువులమ్మ, శ్రీ వెంకాలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా గ్రామ జనసైనికులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చిన్నబాబు ఆద్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు మంచినీరు, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసులతో భక్తులకు టీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా పార్టీ మండల అధ్యక్షులు సూరిశేటి శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజి, కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ మండల ఉపాద్యాక్షులు ఉల్లంపర్తి దర్శనం మొదటిగా గాజుగ్లాసులో టీ ని భక్తులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల రామకృష్ణ, శిరిగినీడి బుజ్జి, అడబాల రవికిరణ్, రావూరి సాయి, శిరిగినీడి బాబ్జి, పంచదార శ్రీను, గెల్లీ పండు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way