Logo
Date of Publish : 13 October 2022, 3:13 am
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన అక్కల రామమోహన రావు (గాంధీ)

      విజయవాడ, (జనస్వరం) : విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు తాడేపల్లి గ్రామంలో మండల నాయకులు కొలిమర్ల సుబ్బారావుకు ఇటీవల ప్రమాదం జరిగింది. అలాగే భాను ప్రకాష్ తండ్రి భూక్యా వెంకటేశ్వరావు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మైలవరం జనసేనపార్టీ ఇంఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు వారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే వారి కుటుంబాలకు జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పోలిశేటి నాగబాబు, గర్నీపూడి శివ, గంపా కాళీ, కాలుగురు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com