జనసేనపార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి సన్మానం చేసిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం

జనసేనపార్టీ

       కర్నాటక ( జనస్వరం ) : కర్నాటకలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో జనసేన పార్టీ కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్తకి కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవ సంఘం వారు చిరు సత్కారము చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మురళి గౌడ  మాట్లాడుతూ మరో 6 నెలలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తమ వంతు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తీర్మానని ప్రవేశ పెట్టారు. అక్కడకి వచ్చిన సంఘం నాయకులు కార్యకర్తలు తీర్మానాన్ని ఏకగ్రీవం ఆమోదం తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం తమ లక్ష్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మంజునాథ్, కిరణ్, ఆరాధన, సవరం, పవన్ కుమార్, రాయల్ శివ, రాజు, కృష్ణ, వంశీ, గోవర్ధన్, గజేంద్ర, నాయక్, హరీష్, బుజ్జి, సురేష్, సంతోష్, మురళి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way