అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం చేసిన ఐనవోలు జనసేన నాయకులు

     ఐనవోలు, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా, ఐనవోలు మండలం, నందనం గ్రామానికి చెందిన యాకర రమేష్ (28) అతనికి ఆరోగ్యం బాగా క్షీణించింది‌. అతనికి సర్జరీ చేసే స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఈ విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో నేమూరి శంకర్ (జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు) సూచన మేరకు ఐనవోలు మండల అధ్యక్షుడు బర్ల శివ తమవంతు సహాయంగా 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసైనికులు బర్ల ప్రవీణ్, ఆకులపెల్లి వీనయ్, ఆకులపెల్లి శ్రీకాంత్, బర్ల అజయ్, బీ.జానీ, బీ.మనోహర్, ఇసురం కర్ణకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way