వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు గారికి జీడి రైతుల సమస్యలు పట్టవా??

కన్నబాబు

           శ్రీకాకుళం జిల్లా జీడి రైతాంగ సమస్యల సాధన సంఘం ఆధ్వర్యంలో పలాస కాశీబుగ్గ మహాత్మ గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన దీక్ష కర్యక్రమానికి జనసేన పార్టీ తరపున హరీష్ కుమార్, శ్రీకాంత్ హాజరు అయ్యి వారికీ పూర్తి మద్దతు తెలిపారు. ఇంత గొంతు చించుకుని రైతులు మద్దతు ధర అడుగుతుంటే వ్యవశాయి మంత్రి కన్నా బాబు గారు కనీసం స్పందించకపోవడం దౌరణం అని అసలు ఈ సమస్య ఒకటి వుంది అని మన వ్యవసాయ మంత్రి గారికి తెలుసునా అని జీడి రైతులు కోసం అన్ని పక్షాలు ఏకమై ప్రభుత్వం పై ఒత్తడి తీసుకు రావాలి అని ఈ సందర్భంగా అన్నారు. హాజరయిన ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. మోహన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way