Logo
Date of Publish : 03 September 2021, 4:56 pm
Editor : Sake Naresh

జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆదోని జనసేన నాయకులు

     ఆదోని, (జనస్వరం) :  జనసేన పార్టీ అధినేత  శ్రీ  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా  కర్నూలు జిల్లా  ఆదోని పట్టణములో గర్భిణీ స్త్రీలకు, తలసేమియా పిల్లలకు ఆదోని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యములో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మెగా అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా రామ్ చరణ్ యువశక్తి నాగేష్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా తలసేమియాతో భాదపడుతున్న పిల్లల కోసం స్వచ్చంధంగా 20 మంది రక్త దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకుడు హాజీ మరియు వారి బృందం మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్, కళ్యాణ్, చిన్న గోపాల్, వీరేశ్, హరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com