జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఆదోని జనసేన నాయకులు

ఆదోని

     ఆదోని, (జనస్వరం) :  జనసేన పార్టీ అధినేత  శ్రీ  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా  కర్నూలు జిల్లా  ఆదోని పట్టణములో గర్భిణీ స్త్రీలకు, తలసేమియా పిల్లలకు ఆదోని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యములో  రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మెగా అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా రామ్ చరణ్ యువశక్తి నాగేష్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా తలసేమియాతో భాదపడుతున్న పిల్లల కోసం స్వచ్చంధంగా 20 మంది రక్త దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకుడు హాజీ మరియు వారి బృందం మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్, కళ్యాణ్, చిన్న గోపాల్, వీరేశ్, హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way