Logo
Date of Publish : 18 June 2022, 2:38 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం అందించిన అడబల నాగేశ్వరరావు

        రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం శృంగారపాడు కాలనీకి చెందిన జనసైనికులు పరస సత్యనారాయణ గారికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న తన గురించి తెలుసుకుని గుడపల్లి గ్రామానికి చెందిన జనసేన వార్డ్ నెంబర్ అడబల నాగేశ్వరరావు గారు మరియు జనసేన కార్యకర్తలు కోసాన వీరబాబు, ఉలిశెట్టి శ్రీను, కటికిరెడ్డి శ్రీను కలిసి వారికి 5000రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయవలసిందిగా గూడపల్లి జనసేన వార్డ్ మెంబర్ అడబల నాగేశ్వరావు గారు కోరుతున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com