అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం అందించిన అడబల నాగేశ్వరరావు

        రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం శృంగారపాడు కాలనీకి చెందిన జనసైనికులు పరస సత్యనారాయణ గారికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న తన గురించి తెలుసుకుని గుడపల్లి గ్రామానికి చెందిన జనసేన వార్డ్ నెంబర్ అడబల నాగేశ్వరరావు గారు మరియు జనసేన కార్యకర్తలు కోసాన వీరబాబు, ఉలిశెట్టి శ్రీను, కటికిరెడ్డి శ్రీను కలిసి వారికి 5000రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరిగింది. సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేయవలసిందిగా గూడపల్లి జనసేన వార్డ్ మెంబర్ అడబల నాగేశ్వరావు గారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way