జనసేన బలోపేతం దిశగా కార్యాచరణ : డా.పసుపులేటి హరిప్రసాద్

హరిప్రసాద్

     తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీని తిరుపతి నియోజకవర్గంలో బలోపేతం చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. “మార్నింగ్ మీట్” లో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆదివారం ఆయనతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క జనసైనికుడు యాక్టివ్ కావాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. “మార్నింగ్ మీట్” పేరుతో ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం అవుతున్నామన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way