ధర్మవరం వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు జనసేనపార్టీలోకి చేరికలు

ధర్మవరం

         ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 12 వ వార్డ్ లోనికోట, 13వ వార్డ్ యాదవ వీధికి చెందిన 50 కుటుంబాలు చేరడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు చిట్రా ఓబులేసు, బిల్లే నంద, వజ్జే ప్రవీణ్ కుమార్, గాలి సింహాద్రి, వజ్జే సాయి నితిన్, చింత రాము, పిక్కిలి నందన్, పామిసెట్టీ శ్రీనివాసులు, చింత గోవర్ధన్, చిట్రా ప్రవీణ్, మోల రఘు, తరుణ్, వంశీ, అభిరామ్, మదన్, ఈశ్వర్, జీవన్, ఆర్య, కార్తీక్ కుమార్, గోవర్ధన్, గణేష్, వసీమ్, బాబ్జాన్, కుమార్, గణేష్, రామకృష్ణ  ఇతరులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొండమల బాబు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, ధర్మవరం రూరల్ మండల కన్వీనర్ D.నాగ సుధాకర్ రెడ్డి, బండ్ల చంద్రశేఖర్, కోటికి రామాంజి వెంకటేష్, పేరూరు శ్రీనివాసులు, శ్యామ్, షఫీ హైదరాబాద్, శివశంకర్, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way