Logo
Date of Publish : 17 November 2020, 2:45 pm
Editor : Sake Naresh

ఆకువీడులో జనసేన – బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం పాదయాత్ర చేసిన కార్యకర్తలు

ఆకువీడులో జనసేన - బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం పాదయాత్ర చేసిన కార్యకర్తలు

             పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఈ రోజు ఆకివీడు మండల జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో గుమ్ములూరు శివారు నుంచి చినకాపవరం పెదకాపవరం మీదుగా క్రొవ్విడి వరకు రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేయడం జరిగింది. అనంతరం రోడ్డు సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి అని కోరుతూ స్థానిక ఎమ్మార్వో మరియు ఎండివో కార్యాలయాల్లో ఆకివీడు మండల జనసేన బీజేపీ పార్టీల తరపున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అధికారులు నాయకులు ఇప్పటికైనా మేలుకొని ప్రజల రోడ్డు సమస్యల్ని పరిష్కరించాలని జనసేన బీజేపీ పార్టీల తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ రోడ్డు సమస్యను వీలయినంత తొందరలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసన, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులకు మరియు జనసైనికులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com