Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యులే జనసేన పార్టీకి వెన్నుముక

●రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించేది అభిమానులే 

● సమయం ఆసన్నమైంది వైసీపీని గద్దె దించాలి 

●గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ Dr యుగంధర్ పొన్న

    గంగాధర నెల్లూరు, (జనస్వరం) : పెనుమూరు మండలంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యులే వెన్నుముక అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మార్పులు సంభవించబోతోందని కాబట్టి రాష్ట్రంలో క్రియాశీలక సభ్యులు ముఖ్య భూమిక పోషించిబోతున్నారని తెలియజేశారు. సమయం ఆసన్నమైంది, వైసీపీ ని గద్దె దించాలని ఉద్భోద చేశారు. మండలాల్లో ఉన్న జనసైనికులు అందరూ క్రియాశీలక సభ్యులు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్తులు కావాలని తెలిపారు. రానున్నది జనసేన ప్రభుత్వమే అని తెలియజేశారు. ఇప్పటివరకు మండలంలో 250 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గిరిదర్నాయుడు, ప్రధాన కార్యదర్శి మంజునాథ్, వైస్ ప్రెసిడెంట్ జావిద్, యూత్ ప్రెసిడెంట్ గురుప్రసాద్, శేఖర్, ధాము, సునీల్, నవీన్ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way