Logo
Date of Publish : 12 May 2022, 2:38 pm
Editor : Sake Naresh

దళిత మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : మాదాసు మురళీ

        ప్రొద్దుటూరు ( జనస్వరం ) : పట్టణంలోని అమృతనగర్ చెందిన దళిత మైనర్ బాలిక అత్యాచారం జరిపి గర్భవతి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ డిమాండ్ చేసారు. మాదాసు మురళీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఎక్కడ మహిళలకు రక్షణ కరువైందన్నారు. అత్యాచారనికి గురై గర్భవతి అయిన దళిత బిడ్డకు న్యాయం చేయాలని ఈ అత్యాచారానికి పాల్పడినవారిని పోలీసులు గుర్తించి వారిపై SC, ST అట్రాసిటి కేసుతో పాటు, ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమండ్ చేశారు. అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భాదిత కుంటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com