Logo
Date of Publish : 15 October 2020, 10:03 am
Editor : Sake Naresh

ఆగనంపూడిలో జనసైనికుల ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు

ఆగనంపూడిలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు

        భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్, శ్రీ స్వర్గీయ డా౹౹ అబ్దుల్ కలాం గారి 89వ జయంతి ని పురస్కరించుకుని అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు అబ్దుల్ కలాం గారి విగ్రహంకి అగనంపూడి జనసైనికులు నివాళిలు అర్పించటం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకులు మోటూరి వెంకటరమణ గారు, మంత్రి మురళీ గారు, విందుల నారాయణరావు గారు మరియు జనసైనికులు మేడశెట్టి విజయ్, తలారి సన్యసిరావు,జె రమణ, దాసరి శ్రీను,చిత్తా లక్ష్మణ్, అట్టా శ్రీనివాసరావు, రవితేజ, శ్రీను, హరీష్ , నరేష్ పాల్గొనటం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com